మావోయిస్టు ప్రభావితప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

Update: 2019-05-06 11:21 GMT

తెలంగాణలో 5 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల పరిధిలోని 75 జెడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అక్కడ 70శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూలైన్లలో వేచివున్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 

Similar News