వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు...తల, చెయ్యిపై బలమైన గాయాలు

Update: 2019-03-15 04:53 GMT

మాజీ మంత్రి వివేకానంద మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రక్తపుమడుగులో పడి ఉండటం తల, చేయ్యిపై బలమైన గాయాలుండటంతో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. డాగ్‌ స్క్వాగ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం కోసం డెడ్‌బాడీని తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Similar News