కలకలం రేపుతున్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు...అసలైంది ఇప్పుడు....

Update: 2019-03-01 05:09 GMT

పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిందని, అసలైంది ఇప్పుడు జరగాల్సి ఉందని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిందని, అసలైంది జరగాల్సి ఉందని మోడీ పరోక్షంగా పాకిస్థాన్ కు యుద్ధం హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.   

Full View 

Similar News