బీజేడీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు . తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ వరుసగా ఐదోసారి విజయం సాధించింది. దీంతో నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు . 2000 సంవత్సరంలో తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన.. ఇప్పటి వరకు వరుసగా అదే హోదాలో కొనసాగుతున్నారు.
Bhubaneswar: Naveen Patnaik takes oath as the Chief Minister of Odisha. This is his 5th consecutive term as the Chief Minister. pic.twitter.com/Wnagx75v76
— ANI (@ANI) May 29, 2019