ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ని స్వయంగా వీక్షించనున్న మహేష్ బాబు ..

Update: 2019-06-09 03:04 GMT

సహజంగానే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది అంటేనే మాములు ప్రేక్షకుల నుండి స్టార్ సెలబ్రిటీల వరకు ఆసక్తిని చూపిస్తారు .. మరి ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్ .. ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హజరు కానున్నాడు .. ప్రస్తుతం మహర్షి సినిమా మంచి హిట్టు కావడంతో విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ .. ఈ మ్యాచ్ ఈ రోజు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.  

Tags:    

Similar News