సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరింది. ఓట్ల లెక్కింపు మొదలుకావడంతో అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా 542 లోక్సభ నియోజకవర్గాలతో పాటు నాలుగు రాష్ట్రాల పరిధిలోని 414 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు మొత్తం పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులే అధికారిక ఫలితాలు వెల్లడిస్తారు.
Start View Liveblog