ప్రజాతీర్పును చంద్రబాబు గౌరవించాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను గెలిస్తే భేష్ అని లేకపోతే ఈవీఎంల తప్పు అని ఎలా అంటారని ప్రశ్నంచారు. బాబు దారి తప్పి గెలిస్తే ఈవీఎంల తీర్పును ఏమంటారని అన్నారు. చంద్రబాబు ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ఏపీ ఎన్నికలు వారి పరిపాలనకు అద్దం పట్టాయని మీడియాతో చిట్చాట్ చేశారు కేటీఆర్.