జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒక్కొక్క ఫలితాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా భువనగిరి నుండి పోటి చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు .. అయన సమీప అభ్యర్ధి బుర్ర నర్సయ్య గౌడ్ పై గెలిచారు .. మొదటగా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచినప్పటికీ అంతిమ విజయం కోమటిరెడ్డి వెంకటరెడ్డినే వరిచంది .. గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో అయన ఓడిపోయారు .. తెలంగాణాలో మొత్తం 16 మనవే అనుకుంటున్నా టీఆర్ఎస్ కి ఇది షాకింగ్ పరిణామమే ..ఇదే కాకుండా మల్కాజిగిరిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకశాలు ఉన్నాయి ..