కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు...దాదాపు కేబినెట్లో బెర్త్ ఖరారు..?
సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కిషన్ రెడ్డికి సూచన అందింది. కేబినెట్లో కిషన్ రెడ్డికి దాదాపు బెర్త్ ఖరారు అయినట్టు తెలుస్తోంది.