ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి

Update: 2019-02-14 09:06 GMT

ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్యకేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. నిన్న పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఆమె 12 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయానికి చేరుకుంది. మేనమామ చిగురుపాటి జయరాంతో సంబంధాలు, రాకేష్‌తో పరిచయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాకేష్ రెడ్డి నాలుగు కోట్లు అప్పుగా ఇచ్చానంటూ చెప్పడం వెనక శిఖా చౌదరి హస్తముందని భావిస్తున్న పోలీసులు ఈ కోణంలోనే విచారిస్తున్నట్టు సమాచారం. 

Similar News