జనసేన ఐదో జాబితాను విడుదల చేసింది. 5 లోక్సభ, 16 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది.
లోక్సభ అభ్యర్థులు వీరే..
విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు: బి శ్రీనివాస్
నంద్యాల -ఎస్పీవై రెడ్డి
మహబూబాబాద్ (తెలంగాణ): భాస్కర్ నాయక్
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
సాలూరు- బోనెల గోవిందమ్మ
పార్వతీపురం- గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి- మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం- పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి- గిరదా అప్పలస్వామి
పిఠాపురం- మాకినీడు శేషుకుమారి
కొత్తపేట- బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం- పోలిశెట్టి చంద్రశేఖర్
జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్రరావు
నూజివీడు- భాస్కరరావు
మైలవరం- అక్కల రామ్మోహన్ రావు
సత్తెనపల్లి- వై.వెంకటేశ్వర రెడ్డి
పెదకూరపాడు- పుట్టి సామ్రాజ్యం
తిరుపతి- చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి- వినుత నగరం
గుంతకల్లు- మధుసూదన్ గుప్తా