జనసేన పార్టీ అర్ధరాత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 32 శాసనసభ స్థానాలకు, మరో అయిదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ అధినేత పవన్కల్యాణ్ రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ 64 శాసనసభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని ఏడు లోక్సభ స్థానాలకు, తెలంగాణలో గతంలో మల్కాజిగిరి, తాజాగా సికింద్రాబాద్తో కలిపి రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.
తెలంగాణతో సహా 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు
1. అరకు- పంగి రాజారావు,
2. మచిలీపట్నం- బండ్రెడ్డి రాము,
3. రాజంపేట- సయ్యద్ చాంద్,
4. శ్రీకాకుళం - మెట్ట రామారావు,
5. సికింద్రాబాద్ - నేమూరి శంకర్ గౌడ్ (తెలంగాణ)
శాసనసభ అభ్యర్థులు
1. ఇచ్ఛాపురం - దాసరి రాజు,
2. పాతపట్నం - గేదెల చైతన్య
3. ఆముదాలవలస - రామ్మోహన్,
4. మాడుగుల -జి.సన్యాసినాయుడు,
5. పెందుర్తి - చింతలపూడి వెంకటరామయ్య,
6. చోడవరం - పీవీఎస్ఎన్.రాజు,
7. అనకాపల్లి - పరుచూరి భాస్కరరావు,
8. కాకినాడ రూరల్ - పంతం నానాజీ,
9. రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్,
10. రాజమండ్రి అర్బన్ - అత్తి సత్యనారాయణ,
11. దెందులూరు - ఘంటసాల వెంకట లక్ష్మి,
12. నర్సాపురం - బొమ్మడి నాయకర్,
13. నిడదవోలు - అటికల రమ్యశ్రీ,
14. తణుకు - పసుపులేటి రామారావు,
15. ఆచంట - జవ్వాది వెంకట విజయరామ్,
16. చింతలపూడి - మేకల ఈశ్వరయ్య,
17. అవనిగడ్డ - ముత్తంశెట్టి కృష్ణారావు,
18. పెడన - అంకెం లక్ష్మీ శ్రీనివాస్,
19. కైకలూరు - బీవీ.రావు,
20. విజయవాడ వెస్ట్ - పోతిన వెంకట మహేష్,
21. విజయవాడ తూర్పు - బత్తిన రాము,
22. గిద్దలూరు -షేక్ రియాజ్,
23. కోవూరు (నెల్లూరు జిల్లా) - టి.రాఘవయ్య,
24. అనంతపురం అర్బన్ -డాక్టర్ కె.రాజగోపాల్,
25. కడప -సుంకర శ్రీనివాస్,
26. రాయచోటి - ఎస్కే.హసన్ బాషా,
27. దర్శి - బొటుకు రమేష్,
28. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్,
29. పాణ్యం - చింతా సురేష్,
30. నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్,
31. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్రెడ్డి,
32. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్కుమార్