ఐఏఎఫ్ ఫైలెట్ తప్పిపోయినట్టు ధృవీకరించిన భారత్

Update: 2019-02-27 10:18 GMT

పాక్ భూభాగంలో మిగ్ విమానం కూలిపోయినట్టు ధృవీకరించారు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ఐఏఎఫ్ ఫైలెట్ తప్పిపోయిన మాట వాస్తవమేనన్నారు. అయితే, పాక్ చెబుతున్నట్టు వారి అదుపులో ఉన్నాడో, లేడో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఇవాళ ఉదయం పాక్ దళాలు భారత భూభాగంలో దాడులు చేశాయని, పాక్ ప్రయత్నాలను మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందని ఆయన తెలిపారు.  

Similar News