కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు

Update: 2019-05-02 12:06 GMT

ఎట్టకేలకు పంజాగుట్ట దగ్గర ఆర్టీసీ బస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపింది పోలీసు అధికారిగా గుర్తించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీ ఇంటలీజెన్స్‌ సెక్యూరిటీ వింగ్స్‌ లో విధులు నిర్వహిస్తున్నాడని ప్రయాణీకులతో గొడవ పడే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 

Similar News