టీఆర్ఎస్ ఎంపీలో జాబితాను హెచ్ఎంటీవీ సంపాదించింది. కాసేపట్లో టీఆర్ఎస్ ప్రకటించనున్న ఎంపీ అభ్యర్థుల్లో ముగ్గురు కొత్తవారు ఉన్నట్టు తెలుస్తోంది. పొంగులేటి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ లకు జాబితాలో చోటు దక్కలేదనే వాదనలు వినిపిస్తోంది.
ఆదిలాబాద్ -నగేష్,
పెద్దపల్లి -వివేక్,
కరీంనగర్ -బోయినపల్లి వినోద్కుమార్,
నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
జహీరాబాద్ -బీబీ పాటిల్,
మెదక్ -కొత్త ప్రభాకర్రెడ్డి,
మల్కాజ్గిరి -మర్రి రాజశేఖర్రెడ్డి,
చేవెళ్ల -డాక్టర్ రంజిత్రెడ్డి
సికింద్రాబాద్ -తలసాని సాయికిరణ్ యాదవ్,
మహబూబ్నగర్ -ఎంఎస్ శ్రీనివాస్రెడ్డి,
నాగర్కర్నూలు -పి. రాములు,
నల్లగొండ -గుత్తా సుఖేందర్రెడ్డి
భువనగిరి -బూర నర్సయ్యగౌడ్,
ఖమ్మం -నామా నాగేశ్వరరావు,
మహబూబాబాద్ -మాలోత్ కవిత,
వరంగల్ -పసునూరు దయాకర్