శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడిలో దుస్తుల్లో దాచిపెట్టిన లిక్విడ్ గోల్డ్ ప్యాకెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కిలోన్నర వరకు బంగారం ఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శంషాబాద్లో మరోసారి పట్టుబడ్డ బంగారం