ఆ ఇద్దరు వైసీపీ నేతలు నన్ను కలిశారు.. త్వరలో

Update: 2019-03-18 11:37 GMT

విశాఖపట్నం పార్లమెంట్, గాజువాక ,భీమిలి నియోజకవర్గాల అభ్యర్థులపై చంద్రబాబు ఈ రోజు సాయంత్రం క్లారిటీ ఇస్తార‌ని గంటా శ్రీనివాసురావు తెలిపారు. పల్లా శ్రీనివాస్ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారని చంద్రబాబు హామీ ఇచ్చారని గంటా అన్నారు. భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని, రాష్ట్రవ్యాప్తంగా టీడీపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని గంటా శ్రీనివాస్ అభ్రిపాయ‌ప‌డ్డారు. వైసీపీ నేతలు కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్ నన్ను కలిశార‌ని, ఈ ఇద్దరు నేతల పై అధిష్టానం త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటుందని అన్నారు. 

Similar News