నిన్న కేసీఆర్‌‌తో భేటీ..నేడు బాబుతో మంతనాలు...

Update: 2019-05-14 10:11 GMT

ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన సందర్భంగా కేసీఆర్ - స్టాలిన్ భేటీలో పాల్గొన్న దొరై మురగన్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీకావడం ఆసక్తిగా మారింది. థర్డ్ ఫ్రంట్ అంటు చంద్రబాబు..ఫెడరల్ ఫ్రంట్ అంటు కేసీఆర్ పలు పార్టీలకు చెందిన నేతలను..సీఎంలను కలిసి చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.Full View

Similar News