ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ఊహించని షాకిచ్చారు. దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్పాండ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు జగన్.