కుటుంబసమేతంగా తిరుమల బయల్దేరిన చంద్రబాబు

Update: 2019-03-16 06:44 GMT

సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు బయలుదేరారు. అంతకుముందు అమరావతిలోని నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి దిష్టి తీసి, వీర తిలకం దిద్దారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కు పూజారి ఆశీర్వాదించారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెలికాప్టర్ లో తిరుమలకు బయలుదేరారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు ఎన్నికల రణభేరి మోగించనున్నారు. 

Similar News