ఎగ్జిట్‌ పోల్స్‌పై లక్ష్మీనారాయణ కామెంట్‌

Update: 2019-05-20 13:25 GMT

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా ఫలితాలను లెక్కగట్టడం సరైనది కాదని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు తమ ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాలని జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్ధి వి.వి.లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. తాము సేకరించిన నమూనాలపై నమ్మకం వుంటే బాండ్ పేపర్ పై రాసి ఇవ్వాలని లక్ష్మీనారాయణ అన్నారు. మద్యం, డబ్బు ప్రవాహం లేని ఎన్నికల కోసం జనసేన ప్రయత్నించిందని, మార్పు ఎంతవరకూ వచ్చిందో ఫలితాల తర్వాత తేలుతుందని వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.  

Similar News