నష్టాల్లో BSNL ..

Update: 2019-06-25 14:21 GMT

జియో సిమ్ ఎప్పుడు అయితే ఎప్పుడు వచ్చిందో తర్వాత వేరే సిమ్ లను వాడడం పక్కన పెట్టేసారు వినియోగదారులు ..అందులో ఒకటి ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ .. వినియోగదారులకు ఎలాంటి ఆఫర్లు కావాలో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనితో బీఎస్ఎన్ఎల్ 2500 కోట్ల నష్టంలో ఉంది . ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలను ఇచ్చేందుకు కూడా సిద్దంగా కూడా లేదు . మరో ఆరో నెలలు కంపెనీని నడపాలంటే దీనిని వెంటనే తీర్చాలని బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వాన్ని కోరింది . ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం కూడా సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తుంది . 

Tags:    

Similar News