నాగార్జున సాగర్ రెండో జోన్‌కు నీరు విడుదల చేయాలి:భట్టి విక్రమార్క

నాగార్జున సాగర్ రెండో జోన్ కు నీరు విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. సీఎస్ ఎస్.కె.జోషిని కలిసి వినతి పత్రం అందజేశారు.

Update: 2019-01-04 16:37 GMT

నాగార్జున సాగర్ రెండో జోన్ కు నీరు విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. సీఎస్ ఎస్.కె.జోషిని కలిసి వినతి పత్రం అందజేశారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టులో ఉన్న నీటి ఎద్దడిపై విన్నవించారు. నీరు లేక 1లక్ష 50వేల ఎకరాల మొక్కజొన్న, వరి ఎండిపోయిందన్నారు. పంటలు ఎండిపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని వెంటనే నీటి విడుదల చేయాలని సీఎస్ ను కోరినట్లు భట్టి చెప్పారు. 

Similar News