లోక్‌పాల్‌ చట్టం అమలు కోసం...అన్నా హజారే నిరసన దీక్ష

Update: 2019-01-30 06:55 GMT

సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే నిరవధిక దీక్షచేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కేంద్రంలో లోక్ పాల్, రాష్ట్రాలలో లోకాయుక్త ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో తన స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధిలో నిరవధిక నిరసన ప్రారంభించారు. అయితే తన నిరసన ఏదో ఒక పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పారు. దేశ ప్రగతి, పురోభివృద్ధి కోసమే తన పోరాటమని అన్నాహజారే చెప్పారు.

Similar News