పాకిస్థాన్పై భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వాయుమార్గాన్ని వినియోగించరాదని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. గల్ఫ్ దేశాలకు, యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రమే పాకిస్తాన్ వాయు మార్గాన్ని వినియోగిస్తామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.