జగన్ ఆస్తులు ఇవే .. వెల్లడించిన ఏడీఆర్..

Update: 2019-06-26 04:03 GMT

ఏపి మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడు జగనేని ఏడీఆర్(ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తెలిపింది ..ఏపీ 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాల అనతరం ఓ జాబితాను విడుదల చేసింది .. జాబితా ప్రకారం జగన్ 510 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా .. అ తరవాతి స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 130 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు .. అ తరవాతి మూడో స్థానంలో 61 కోట్లతో మేకపాటి గౌతంరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.అంతే కాకుండా జగన్ మంత్రివర్గంలో ఉన్న 26 మంది మంత్రుల్లో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 

Tags:    

Similar News