నగరిలో రోజా ముందంజ ..

Update: 2019-05-23 04:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే వైసీపీ ముందంజలో దూసుకుపోతుంది . ఇప్పటికే వైసీపీ నేతలు టిడిపికి గట్టి పోటి ఇస్తున్నారు .. ఇక వైసీపీ నేత ఆర్కే రోజా ముందంజలో ఉన్నారు .. ఆమెకు సమీప ప్రత్యర్ధిగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు గాలి భాను ప్రకాష్ ఉన్నారు .. గతంలో రోజా ఇక్కడి నుండి 700 ఓట్ల మెజారిటితో గెలిచారు .. ప్రస్తుతం ఆమె గెలిస్తే క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది ..  

Similar News