ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల కిందట ప్రమాణస్వీకారం చేసిన జగన్ తన పాలనలో తనదైన మార్క్ ని చూపిస్తున్నారు .. ఇప్పటికే పలు పధకాల అమలుకు శ్రీకారం చుట్టిన అయన మరో పధకాన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు .. త్వరలో గ్రామ వాలంటీర్లును నియమించనున్నట్లు అయన ఇంతకు ముందే తెలిపారు . అయితే వారి ద్వారానే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటికే నిత్యావసర వస్తువులయిన పప్పు , బియ్యం, పంచదార మొదలుగు వాటిని ఇంటికి డోర్ డెలివరి చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తుంది ..