తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గోదావరి బ్రిడ్జిపై నుంచి జగన్ పాదయాత్రకు.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్రకు మరో మార్గం ఎంచుకోవాలని.. రాజమహేంద్రవరం డీఎస్పీ లేఖ రాశారు. బ్రిడ్జి కండీషన్ సరిగా లేదని.. పోలీసులు అనుమతి నిరాకరించారు.