జగన్‌ పాదయాత్రకు అనుమతించని పోలీసులు

Update: 2018-06-09 11:03 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గోదావరి బ్రిడ్జిపై నుంచి జగన్ పాదయాత్రకు.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్రకు మరో మార్గం ఎంచుకోవాలని.. రాజమహేంద్రవరం  డీఎస్పీ లేఖ రాశారు. బ్రిడ్జి కండీషన్‌ సరిగా లేదని.. పోలీసులు అనుమతి నిరాకరించారు.

Similar News