చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం

Update: 2018-04-11 08:50 GMT

చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం చోటు చేసుకుంది.  ఆందోళనలో భాగంగా రైలెక్కి నిరసన తెలియజేస్తూ ఓ  యువకుడు హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మరణించిన వ్యక్తి  పీఎంకే కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. 

Similar News