అవిశ్వాసం రహస్యం చెప్పిన టీడీపీ ఎంపీ

Update: 2018-07-17 10:41 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం నోటీస్ ఇస్తామమని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయని చెప్పారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సుజనా చౌదరి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Similar News