అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ రావాలి: రేవంత్

Update: 2018-11-23 14:21 GMT

మేడ్చల్‌లో కాంగ్రెస్ సభకు జనసంద్రోహాంగా తరలివచ్చారు.  సభ ప్రాంగణం మేత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో కోలహాలంగా మారింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లడుతూ సోనియా గాంధీ ఓట్లు అడగడనాకి రాలేదని పేదలకు అండగా ఉంటనని చేప్పడానికే సోనియా గాంధీ వచ్చారని రేవంత్ అన్నారు. 2004లో రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్, 104, 108 తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాడాని, అమరవీరుల కుటుంబాలకు అక్కున చేర్చుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ పేదోళ్ల గుండెల్లో విశ్వాసం కలిగించాడాని సోనియా గాంధీ వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచే సందర్భంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి , కేటీఆర్ అమెరికాకు పారిపోతానని అంటున్నాడని రేవంత్ ఎద్దేవ చేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ రావాలని పిలుపునిచ్చారు. 

Similar News