షాకింగ్‌; కేంద్ర మంత్రి చెంప చెళ్లు

Update: 2018-12-09 06:04 GMT

శనివారం అంబానాథ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అత్వాలేపై దాడి జరిగింది. అత్వాలే ను ఓ వ్యక్తి చెంపపై కొట్టాడు. అయితే దాడి జరిగిన సమయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) మద్దతుదారులు మరియు సభ్యులు హుటా హుటినా అతన్నీ చితకబాదరు. కాగా  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే మద్దతుదారులు మరియు సభ్యులు నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కోసం పిలుపునిచ్చారు. ఈ దాడి వార్త తెలిసిన ప్రజలు వెంటనే వందలాది ఆర్పిఐ (ఎ) కార్మికులు పార్టీ జెండాలతో అత్వాలే నివాసం 'సంవిధన్' బయట సమావేశమయ్యాయి మరియు వారి నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, నాయకుల్లో ఒకరైన కాకాసాహెబ్ ఖంబల్కర్ ఈ దాడిని ముందుగానే ప్రణాళిక చేసినట్లు ఆరోపించారు.దీని వెనుక ఉన్నావారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆర్‌పీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Similar News