వైఎస్ జగన్‌ను కలిసిన పోసాని కృష్ణమురళి

Update: 2018-05-26 05:26 GMT

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అయితే పార్టీలో చేరేందుకే పోసాని జగన్‌ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

Similar News