రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే మా లక్ష్యం

Update: 2018-08-31 07:38 GMT

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాల ఆయన చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు రచిస్తామన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే విస్త్రత స్ధాయిలో దీనిపై చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. 

Similar News