దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల పరిధిలో ఉప ఎన్నికలు

Update: 2018-05-28 05:05 GMT

 దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో  ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.  ఉత్తరప్రదేశ్‌ లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా- గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అలాగే యూపీ, పంజాబ్, బిహార్,  కేరళ,  మహారాష్ట్ర, అంపటి  మేఘాలయ,  ఉత్తరాఖండ్,  పశ్చిమబెంగాల్,జార్ఖండ్ పరిధిలోని 10 శాసనసభ స్ధానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరగుతోంది. ఈ నెల 31 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  

Similar News