బక్రీద్ వేళ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు కుల్గామ్లోని జరీపురాలో ఓ పోలీసును ఉగ్రమూకలు కాల్చి చంపారు అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో ఉగ్రవాది అక్కడికక్కడే చనిపోయాడు దీంతో పోలీసులపై అల్లరి మూకలు రాళ్లు రువ్వారు.. మరోవైపు పాక్, ఐసిస్ జండాలతో వీధుల్లో అల్లరి మూకలు ప్రదర్శనలు చేశారు.