కేసిఆర్ మూట, ముల్లు సర్దుకోవడం ఖాయం

Update: 2018-12-09 08:09 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముసిగి ఎగ్జీట్ పోల్స్ కూడా తమ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే కాగా తెలంగాణ ఎన్నికలపై తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పందించారు. ఈనెల11న తేదీ తరువాత తెలంగాణలో కేసీఆర్  మూట, ముల్లు సర్దుకోవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని కెసిఆర్ అనుచరులు ఇప్పుడు కుంటిసాకులు వెతుక్కుంటందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రచారంతో నేతల్లోనే కాక రేగిందని, ప్రజల్లోను ఒక భరోసా వచ్చిందని  వ్యాఖ్యనించారు. వైయస్ జగన్, పవన్‌లు కేసిఆర్, మోడిలతో కుమ్మక్కయ్యారని వెంకన్న విమర్శించారు.

Similar News