Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..

విజయనగరం..

-నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడు నుంచి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

-1.80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సబ్ డివిజన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు.

Update: 2020-09-23 08:43 GMT

Linked news