రూ. 12 లక్షల వరకు టాక్స్ లేదన్న కేంద్ర మంత్రి ప్రకటనపై ప్రధాని మోదీ ఏమన్నారంటే...
ఈ ఏడాది బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను వసూలు వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయమై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మధ్య తరగతి ప్రజలకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే...
#WATCH | On Union Budget 2025, Prime Minister Narendra Modi says "In this budget, income up to Rs 12 lakh per annum has been made tax-free. For all income groups, taxes have been reduced. It will hugely benefit our middle class. It will be an opportunity for the people who have… pic.twitter.com/0BwgzcCeiB
— ANI (@ANI) February 1, 2025
Update: 2025-02-01 09:35 GMT