కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్
మరికొద్ది గంటల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రజలు కేంద్ర బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అందునా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశలన్నీ కేంద్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది కాబట్టి ప్రజలు, నాయకుల అంచనాలు కూడా రెట్టింపయ్యాయి.
Update: 2025-02-01 04:40 GMT