Somireddy Chandramohan Reddyసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు:
-- జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
-- జిల్లాలో సాగు చేసిన అన్ని వెరైటీల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేయాలి.
-- దాన్యం కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు సేకరించాలి,
-- ఎన్ఎల్ఆర్ 3354 రకం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేని పక్షంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలి.
Update: 2020-08-27 11:36 GMT