Siddipet updates:- యువత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో చేరుతున్నారు!

సిద్దిపేట :

తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్ తో పాటు వంద మంది కాంగ్రెస్, బిజెపి నుండి మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిక

హరీష్ కామెంట్స్ :

- పెద్ద వకీలును అని చెప్పి ముంపు గ్రామాల ప్రజలకు చెప్పి రెండు సంవత్సరాల దాక మళ్లీ కనిపించలేదు

- కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారనం కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయడమే

- టిఆర్ఎస్ పార్టీ కి విశ్వాసం విశ్వతనీయత ఉంది

- కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు ఎలా అందిందో మల్లన్నసాగర్ బాధితులకు కూడా అదేవిధంగా ఇస్తాం

- రైతులకు కరెంటు ఇవ్వక మోసం చేసినందుకు ఓట్లు అడుగుతరా కాంగ్రెస్ పార్టీ

- కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకు అడుగుతరా

- దుబ్బాక ను అన్ని విధాలా అభివృద్ధి చేసిండు రామలింగారెడ్డి

- వారి పాలనలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు కాంగ్రెస్

- హుజూర్ నగర్ లో ఓట్ల కోసం అక్కడి కి కెసిఆర్ పోలేదు కానీ గెలిచాక మూడు వందల కోట్ల అభివృద్ధి చేసిండు

- తెలంగాణ వచ్చాక మూడు ఉప ఎన్నికలు అయితే అన్నింటిలో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచినది.. దుబ్బాక కూడా అంతకు డబుల్ మెజారిటీ తో గెలుస్తాము

- టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను చెప్తుంది.. మీలాగ గ్లోబల్ ప్రచారం చేయము

- తొగటకు ఇంటడుగు జాగలో అవశరమున్నన్ని డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం

- తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం

- సోలిపేట సుజాత అక్కను బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిపిస్తాం

Update: 2020-10-20 14:31 GMT

Linked news