Railways updates: దక్షిణ మధ్య రైల్వే నుండి నలభై రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి...

hmtv తో దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్...

-కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది...

-ఈ రైలు ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి..

-దీనిలో జనరల్ కేటగిరి ఉండవు ఈ ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు...

-ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైంది...

-ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమవుతాయి...

-రద్దీ ఉన్న రూట్లలో సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు...

-కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు వ్యవహరించాలి..

-మాస్కు తప్పని సరిగా ధరించాలి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది...

-ఇవి ప్రత్యేక రైలు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయి...

-రైళ్లలో దుప్పట్లు ,క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదు..

Update: 2020-10-19 14:57 GMT

Linked news