Oommen Chandy Comments: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందనుకుంటా..ఉమెన్ చాంది..
ఉమెన్ చాంది..ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్..
-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..
-కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఏపీ లో నిరసన కార్యక్రమాలు చేపడతాం..
-పార్లమెంట్ లో చర్చ లేకుండా... రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండా.. రైతులకు నష్టం చేసే బిల్లు ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది...
-ఏపీ కి ప్రత్యేక హోదా ను యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది..టెక్నకల్ గా అన్ని ప్రోసిడర్స్ పూర్తి చేసింది..
-ఉత్తరాఖండ్ కు ఎలా అయితే ప్రత్యేక హోదా ఉందో అలాగే మాకు ఇవ్వమని కోరుతున్నాం..
-ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మారవు...
-ఏంధుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
-న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.. ఆ వ్యవస్థ ను ఎవరు శాసించలేరు..