Kadapa district updates: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...
కడప :
-ప్రొద్దుటూరులో వెలుగుచూసిన సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...
-నకిలీ చెక్కులు సమర్పించి ఎస్బీఐకి చెందిన మూడు శాఖల్లో మొత్తం రూ.9.95 లక్షలు నగదు ఉపసంహరించిన ముగ్గురు వ్యక్తులు...
-బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదుతో గత నెల 23వ తేదీన నమోదైన కేసులు...
-ఈ కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్రెడ్డి గత నెల 24నే పోలీసుల ఎదుట లొంగుబాటు...
-తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన భాస్కర్రెడ్డి స్నేహితుడితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...
-ఈ వ్యవహారంలో ఏడుగురిని సీఐడీ అధికారుల ఎదుట హాజరుపరిచిన పోలీసులు...
Update: 2020-10-02 02:36 GMT