Jayashankar Bhupalpally updates: కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
-మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి
-స్నాన ఘట్టాల వద్ద 32వ మెట్టు పైకి చేరిన వరద.
-11.87 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి నది.
-నిండుకుండను తలపిస్తున్న గోదావరి.
Update: 2020-09-01 04:56 GMT