Jayashankar Bhupalpally updates: కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

-మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి

-స్నాన ఘట్టాల వద్ద 32వ మెట్టు పైకి చేరిన వరద.

-11.87 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి నది.

-నిండుకుండను తలపిస్తున్న గోదావరి.

Update: 2020-09-01 04:56 GMT

Linked news