Janasena: సేవా కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కల్యాన్ కేడర్ కు పిలుపు

తూర్పు గోదావరి:

రాజమండ్రి: తన పుట్టినరోజు పురస్కరించుకొని వారంరోజుల పాటు సేవా కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కల్యాన్ కేడర్ కు పిలుపు

తొలిరోజు రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులలో కొవిడ్ పేషెంట్స్ కోసం 350 ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ.

రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరు గ్యాస్ సిలిండర్లను అందజేసిన జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్., పాల్గొన్న జనసేన నేతలు అత్తి సత్యనారాయణ, మల్లిరెడ్డి శ్రీనివాస్, ఏడిద బాబి..

వచ్చే నెల 2వ తేదీ వరకూ వివిద దశలలో సేవా కార్యక్రమాలు జనసైనికులు నిర్వహిస్తారు-- జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్.

Update: 2020-08-27 10:42 GMT

Linked news