East Godavari corona updates: తూర్పును కరోనా కుదిపేస్తోంది

తూర్పుగోదావరి

-తూర్పును కరోనా కుదిపేస్తోంది

-జిల్లాలో 53వేల ,567కు చేరుకున్న

-కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

-ఇందులో యాక్టివ్‌ కేసులు 17వేల649 .

-ఇప్పటివరకూ 35వేల564 మంది కోలుకున్నారు.

-354కు చేరిన కరోనా మృతుల సంఖ్య

-కేసుల తీవ్రతలో కాకినాడ, రాజమండ్రి- లలోనే అధికంగా వున్నాయి.

Update: 2020-08-27 04:57 GMT

Linked news