East Godavari corona updates: తూర్పును కరోనా కుదిపేస్తోంది
తూర్పుగోదావరి
-తూర్పును కరోనా కుదిపేస్తోంది
-జిల్లాలో 53వేల ,567కు చేరుకున్న
-కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
-ఇందులో యాక్టివ్ కేసులు 17వేల649 .
-ఇప్పటివరకూ 35వేల564 మంది కోలుకున్నారు.
-354కు చేరిన కరోనా మృతుల సంఖ్య
-కేసుల తీవ్రతలో కాకినాడ, రాజమండ్రి- లలోనే అధికంగా వున్నాయి.
Update: 2020-08-27 04:57 GMT