పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం

భారతీయలు అంతరిక్షంలోకి అడుగుపెట్టే రోజు త్వరలోనే వస్తోంది.

వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయని ఆమె అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ది కలిగిస్తున్నాయి

3 లక్షల మంది మహిళలను లక్ పతి దీదీలుగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన రాష్ట్రపతి

సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.

ఈ ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లు కేటాయించాం.

Update: 2025-01-31 06:08 GMT

Linked news